
దేశ వ్యాప్తంగా ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఏపీలో వైసీపీ ముందంజలో ఉంది. కాగా నరసాపురం నుంచి పోటీ చేస్తున్న కేఏ పాల్కు ప్రజలు గట్టి షాకే ఇచ్చారు. ఆయన ఇప్పటి వరకు 52 ఓట్లు మాత్రమే వచ్చాయి.
దేశ వ్యాప్తంగా ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఏపీలో వైసీపీ ముందంజలో ఉంది. కాగా నరసాపురం నుంచి పోటీ చేస్తున్న కేఏ పాల్కు ప్రజలు గట్టి షాకే ఇచ్చారు. ఆయన ఇప్పటి వరకు 52 ఓట్లు మాత్రమే వచ్చాయి.